'ముగ్గురు 'ఆడియో ఆవిష్కరణ
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి. రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ముగ్గురు'. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ కథానాయకులు. రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య నాయికలు. నాగేంద్ర వి. ఆదిత్య దర్శకుడు. శివాజీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. తొలి సీడీని డా.డి.రామానాయుడు ఆవిష్కరించి డి.సురేష్బాబుకు అందజేశారు. రామానాయుడు మాట్లాడుతూ "ఈ సినిమాను త్వరగా పూర్తి చేశాం. మలేషియా,...
