కత్తులు దూస్తున్నధోనీ, హర్భజన్
భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్ళు, ఇప్పటి వరకు సన్నిహిత మిత్రులుగా వున్న కెప్టెన్ ధోనీ, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ల మధ్య 'లిక్కర్ బ్యారన్' చిచ్చుపెట్టింది. దీంతో వారు 'లీగల్ బ్యాటిల్''కు సన్నద్ధమౌతున్నారు. 'లిక్కర్ బ్యారన్' విజరు మాల్యాకు చెందిన యుబి స్పిరిట్స్ కంపెనీ ధోనీని బ్రాండ్ అంబాసి డర్గా తీసుకొని మెక్డొవెల్స్ నెంబర్ -1 ప్లాటి నమ్ తరుఫున ఒక వాణిజ్య ప్రకటనను రూపొందిం చింది. అందులో ఆఫ్ స్పిన్నర్...
